Tirumala Rs 43 Lakh Melchat Vastrams Donation To TTD: తిరుమల శ్రీవారికి వారణాసి కాశీమఠం మఠాధిపతి సమ్యమీంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో ఒక భక్తుడు 55 సెట్ల మేల్ చాట్ వస్త్రాలను విరాళంగా అందజేశారు, దీని విలువ రూ.43.45 లక్షలు. బెంగళూరుకు చెందిన లాక్విన్ చిట్స్ ఎండీ జె. దేవరాజులు వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళమిచ్చారు. నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలని అధికారులకు సూచించారు.
తిరుమల శ్రీవారిపై ఈయనకు ఎంత భక్తి.. ఏడాది పాటూ మేల్చాట్ వస్త్రాలు, ఎంత ఖర్చవుతుందో తెలుసా
4
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan