పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఖమ్మం జిల్లాకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో పంపిణీ చేయకుండా పెండింగ్లో ఉన్న 1,132 డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పది రోజుల్లోగా ఈ ఇళ్ల పంపిణీకి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల నమూనాలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. పది రోజుల్లో వారికి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్