రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు తదితర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా భద్రత కల్పిస్తోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం (NTR Bharosa Pension Scheme) కింద ఆయా వర్గాల వారికి నెలకు రూ. 4000 నుంచి రూ. 15,000 వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం: ఎవరెవరికి ఇస్తారు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
13
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఎన్టీఆర్