AP Fee Reimbursement Verification 2025-26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాలేజీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు తమ కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్లో రిజిస్ట్రేషన్, ఓటీఏ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అనంతరం, సచివాలయంలో వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లతో హాజరుకావాలి. గ్రామ/వార్డు సచివాలయంలో ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది. లేనిచో విద్యార్థులే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఏపీలో కాలేజీల్లో చదివే విద్యార్థులకు గమనిక.. వెంటనే ఇలా చేయండి, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వరు
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్