టీవీ వార్తా ఛానళ్ల టీఆర్పీ విడుదలను వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వం బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) కు ఆదేశించింది. ఈ నిర్ణయం శుక్రవారం తీసుకుంది. కారణం కొన్ని ఛానళ్లు పశ్చిమాసియా యుద్ధంపై సంచలన కథనాలు ప్రసారం చేయడం. ఎందుకు అంటే ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. నాలుగు వారాలు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టీఆర్పీలు నిలిపివేయాలని వివరాలు వెల్లడించింది.
టీవీ ఛానళ్ల టీఆర్పీలు నిలిపివేయండి.. బార్క్కు కేంద్రం ఆదేశం
3
Published on: 📅 24 Apr 2026, 05:55 AM
Reported by: 🖊
Ramesh Kumar