another shock for rajasthan royals as soon as dravid said goodbye the ceo also resigned

రాజస్థాన్ రాయల్స్‌కు మరో షాక్! ద్రవిడ్ గుడ్ బై చెప్పిన వెంటనే సీఈఓ కూడా రాజీనామా!!

Published on: 📅 31 Mar 2026, 09:38 AM
Reporter: 🖊

ఐపీఎల్ ఫ్రాంఛైజీ అయిన రాజస్థాన్ రాయల్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత, సీఈఓ జేక్ లష్ మెక్‌క్రమ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సంజూ శాంసన్ కూడా జట్టును వీడాలని భావిస్తుండటంతో ఫ్రాంచైజీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జట్టు యాజమాన్యం లీడర్‌షిప్ బాధ్యతలను లండన్‌కు మార్చడం, ఆటగాళ్ల వైఫల్యాలు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిణామాలు ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో అనిశ్చితిని పెంచాయి.

Sponsored