rs 9186 crore in 350 days

350 రోజుల్లోనే రూ.918.6 కోట్లు

2

Published on: 📅 31 Mar 2026, 12:27 PM
Reporter: 🖊

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీకి) భారీ విరాళాలు అందుతున్నాయి. 2024 నవంబర్ 1 నుండి 2025 అక్టోబరు 16 వరకు మొత్తం రూ. 918.6 కోట్ల విరాళాలు అందినట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దాతలు పెరుగుతున్నారన్నారు. టీటీడీ విరాళాలను నగదుతో పాటు భవన నిర్మాణాలు, సాంకేతికత అభివృద్ధి వంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ సంఖ్యలో భక్తులు విరాళాలు అందించారు. ఆన్‌లైన్‌లో రూ. 579.38 కోట్లు, ఆఫ్‌లైన్‌లో రూ. 339.20 కోట్లు విరాళాలు అందినట్లు ఆయన వివరించారు.

Sponsored