ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. సింగపూర్ చట్టాల గురించి ఆయన ప్రస్తావిస్తూ, 30 ఏళ్ల క్రితం అశోక్ గజపతి రాజు సిగరెట్ తాగకపోవడానికి గల కారణాన్ని సరదాగా గుర్తు చేసుకున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్టు ఆధారిత పరిశ్రమలపై సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై వివిధ సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు.
నేను అప్పట్లో ఆ మంత్రికి సిగరెట్ తాగొద్దని చెప్పినా వినలేదు.. కానీ ఆ ఒక్క మాటతో ఆపేశారు: చంద్రబాబు
Published on: 📅 01 Apr 2026, 08:44 AM
Reporter: 🖊