digital payments were stopped only for black money ys sharmila

బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్స్ ఆపేశారు: వైఎస్ షర్మిల

1

Published on: 📅 01 Apr 2026, 09:00 PM
Reporter: 🖊

ఆంధ్రప్రదేశ్ లిక్కం స్కాంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. డిజిటల్ యుగంలో నగదు అమ్మకాలు బ్లాక్ మనీ కోసమేనని ఆరోపించారు. దీనిపై వైఎస్ జగన్ అసెంబ్లీలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం తయారీ నుంచి కొనుగోలు వరకు అవినీతి జరిగిందని, చీప్ లిక్కర్‌ను ప్రోత్సహించడం కుట్ర అని షర్మిల అన్నారు. మహాశక్తి పథకంపై కూడా ఆమె కూటమి ప్రభుత్వంపై గతంలో విమర్శలు గుప్పించారు, ఇది మహిళల ఓట్ల కోసమేనని అన్నారు.

Sponsored