ఆపరేషన్

ఆపరేషన్ పోలో.. 5 రోజుల యుద్ధానికి రూ.6 కోట్లు ఖర్చు, ఆ బిల్లు కూడా నిజాం వద్దే వసూలు..!

Published on: 17-09-2025

భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ సైనిక చర్యతో స్వేచ్ఛ పొందింది. నిజాం భారత విలీనాన్ని తిరస్కరించగా, సర్దార్ పటేల్ నేతృత్వంలో ఐదు రోజుల సైనిక చర్యతో సంస్థానం భారతంలో కలిసింది. ఈ సంఘటన భారత సమగ్రతలో కీలక మైలురాయిగా నిలిచింది.

Sponsored