మహిళల ప్రపంచ కప్ సమీపిస్తుండటంతో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీ తన ఆదర్శమని తెలిపింది. ధోనీ నాయకత్వ లక్షణాలే తనను కెప్టెన్గా తీర్చిదిద్దాయని పేర్కొంది. ఈసారి సెమీఫైనల్స్కు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, గత వైఫల్యాలను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేసింది. పాక్ మహిళా క్రికెట్కు ఇది కీలక టోర్నమెంట్ అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
“ధోనీలా అవ్వాలని ఉంది” వరల్డ్కప్కి ముందు పాకిస్తాన్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Published on: 05-09-2025