వినూత్న

వినూత్న రీతిలో ఆసియాకప్‌ కోసం జట్టును ప్రకటించిన అఫ్ఘానిస్తాన్

Published on: 25-08-2025

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరిగే ఆసియాకప్ 2025 కోసం అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు స్పిన్నర్ రషీద్ ఖాన్ సారథిగా వ్యవహరించనున్నాడు. కాగా ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు వినూత్న రీతిలో తమ జట్టును ప్రకటించింది. ఒక్కొక్కరిగా ఆటగాళ్ల పేర్లను రివీల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Sponsored