abhishek sharma creates historic record in t20s

టీ20ల్లో అభిషేక్ శర్మ సృష్టించిన చారిత్రక రికార్డు

1

Published on: 📅 31 Mar 2026, 10:13 AM
Reporter: 🖊

టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచారు. కేవలం 2,898 బంతుల్లోనే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో రసెల్, టిమ్ డేవిడ్, విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తదుపరి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ మ్యాచులతో పాటు లీగ్, డొమెస్టిక్ మ్యాచ్‌లను కూడా లెక్కించారు. టీ20 ఫార్మాట్‌లో ఆయన రికార్డు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు అని క్రీడా వర్గాలు తెలిపాయి ఈ సందర్భంగా తెలిపారు.

Sponsored