నయనతార జీవితంపై రూపొందిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదాల్లో చిక్కుకుంది. 'చంద్రముఖి' సినిమాలోని సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఏబీ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించింది. ఆ సన్నివేశాలు తొలగించాలని, లేదంటే రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, మద్రాస్ హైకోర్టు టార్క్ స్టూడియోస్ కు నోటీసులు జారీ చేసింది.
Nayanthara Documentary: మరోసారి చిక్కుల్లో నయనతార.. మద్రాస్ హైకోర్టు నోటీసులు..
Published on: 10-09-2025