సైబర్ నేరగాళ్లు ఈజీ మనీ కోసం కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పాతబస్తీకి చెందిన పూజారిని ఆర్మీ అధికారి పేరుతో మోసం చేశారు. రూ.10 ఆశ చూపి.. పూజల పేరుతో ఫోన్పే, గూగుల్ పే ద్వారా రూ.6 లక్షలు కాజేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.