AP Dwcra Women Electric Vehicles Rs 12000 Discount: మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త తెలిపారు. 'స్త్రీ శక్తి' పథకం విజయవంతంగా కొనసాగుతోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ర్యాపిడోతో కలిసి వెయ్యి మందికి పైగా మహిళా డ్రైవర్లకు ఉద్యోగాలు కల్పించడం సంతోషంగా ఉందని, మహిళలు ఈవీ వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రాయితీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రవాణా అనేది కేవలం ప్రయాణమే కాదని, ఇది ఒక అవకాశమని ఆయన అన్నారు.
డ్వాక్రా మహిళలకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.12వేలు, రూ.30వేలు తగ్గింపు.. త్వరపడండి, లోకేష్ ట్వీట్
Published on: 25-08-2025