హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుండగా.. ఆంధ్ర క్రికెట్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఏసీఏ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకున్నాడు. త్వరలో త్రిపుర జట్టులో చేరనున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం హనుమ విహారి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
హనుమ విహారి సంచలన నిర్ణయం.. ఆంధ్రకు గుడ్బై..!
Published on: 📅 31 Mar 2026, 10:09 AM
Reporter: 🖊