ఏపీలో

ఏపీలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. అకౌంట్‌‌లలోకి డబ్బులు జమ

Published on: 📅 09 Sep 2025, 09:56

Andhra Pradesh Mgnrega Workers Money Release: ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధి హామీ కూలీలకు కేంద్రం రూ.1,668 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ డబ్బుతో మే 15 నుంచి ఆగస్టు 15 వరకు ఉన్న బకాయి జీతాలను కూలీల ఖాతాల్లో జమ చేస్తారు. మరోవైపు, రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల పరీక్షను APPSC నిర్వహించింది. అంతేకాదు విజయవాడలో త్వరలో హస్తకళల ప్రదర్శన జరగనుంది.

Sponsored