భారత్ వద్ద కేవలం 25 రోజులకే ఆయిల్ రిజర్వులు ఉన్నాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 4,000 కోట్ల లీటర్ల (250 మిలియన్ బ్యారెళ్ల) ముడి చమురు, పెట్రోలియం నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇవి పూర్తిస్థాయిలో 7–8 వారాల వరకు సరిపోతాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం, మంగళూరు, పడూరులోని భూగర్భ కేంద్రాలు మరియు టెర్మినళ్లలో ఈ నిల్వలు భద్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయిల్ నిల్వలపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని కేంద్రం ప్రజలకు సూచించింది.
భారత్ వద్ద 25 రోజులకే ఆయిల్ రిజర్వులు ఉన్నాయన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 4,000 కోట్ల లీటర్ల (250 మిలియన్ బ్యారెళ్ల) ముడి చమురు, పెట్రోలియం నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఇవి పూర్తి స్థాయిలో 7 – 8 వారాలకు సరిపోతాయని వివరించింది. విశాఖపట్నం, మంగళూరు, పడూరులోని భూగర్భ కేంద్రాలు & టెర్మినళ్లలో ఈ నిల్వలు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించింది. తప్పుడు వార్తలు నమ్మొద్దంది.
Published on: 📅 07 Mar 2026, 03:27 PM
Reporter: 🖊 Ramesh Kumar
>
>
>