విద్యార్థులకు

విద్యార్థులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవులు

Published on: 28-08-2025

తెలంగాణలో కుండపోత వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Sponsored