ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ (Davos) పర్యటన ఖరారైంది. 23 వరకు జరిగే WEFలో పాల్గొని తెలంగాణ పాలసీ విజన్ను ప్రపంచ పారిశ్రామికవేత్తలు / గ్లోబల్ ఇన్వెస్టర్లుకు వివరించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్ర ఆర్థిక బలాన్ని చాటుతోంది.
దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణకు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్
Published on: 06-01-2026