ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులకు చేదు అనుభవం ఎదురైంది. దొనెట్స్క్ ప్రాంతంలో నలుగురు సైనికులు విషం కలిపిన నీరు తాగి మరణించారు. మరికొందరు సైనికుల పరిస్థితి విషమంగా ఉంది. మానవతా సాయం కింద వచ్చిన నీటిలో విషం కలిపారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రష్యా దర్యాప్తు చేస్తోంది. ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. మరోవైపు, ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే..