సిగ్గుపడాలి,

సిగ్గుపడాలి, అయినా దేవుడిపై నమ్మకం ఉంది.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్..

Published on: 📅 11 Aug 2025, 08:46

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్య్ంగా జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడతోందని ఆరోపిస్తూ జగన్ ట్వీట్ చేశారు. తేదీల వారీగా ఎప్పుడేం జరిగిందనే దానిపై జగన్ ట్వీట్ చేశారు. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలేనా అని సందేహం వ్యక్తం చేసిన జగన్.. అంతిమంగా ధర్మం గెలుస్తుందంటూ అభిప్రాయపడ్డారు.

Sponsored