విజయనగరం జిల్లా్లో దారుణం చోటుచేసుకుంది. అత్తతో సంబంధం పెట్టుకున్న అల్లుడు.. మేనమామను దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే నిందితుడిపై పాత కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. మేనమామ, మేనత్తల వద్ద ఉంటే పద్ధతిగా ఉంటాడని అతని తల్లిదండ్రులు భావిస్తే.. మనోడి వ్యవహారంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
మేనమామ ఇంట్లో ఉంటూ అత్తపై కన్ను.. బరితెగించిన అల్లుడు.. చివరకు ఇంత దారుణమా!
1
Published on: 📅 01 Apr 2026, 09:11 AM
Reporter: 🖊