key development in ap liquor scam case mp mithun reddy to be investigated by sit soon excitement over arrest

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం...మరికాసేపట్లో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి...అరెస్ట్‌పై ఉత్కంఠ

Published on: 📅 31 Mar 2026, 06:56 PM
Reporter: 🖊

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరారు. తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడకు బయలుదేరారు. ఇకపోతే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారు.

Sponsored