special officers for monitoring crop purchases

పంటల కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు

1

Published on: 📅 31 Mar 2026, 12:47 PM
Reporter: 🖊

తెలంగాణలో వివిధ పంటల కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించనందున, రైతుల ప్రయోజనాల దృష్ట్యా మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి పనిచేస్తాయి. సోయాబీన్ కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని, కలెక్టర్లు కేంద్రాలపై నోటీసులు ఇవ్వాలని సూచించారు.

Sponsored