gst benefits should reach every household

జీఎస్టీ ఫలాలు ఇంటింటికీ అందాలి

1

Published on: 📅 31 Mar 2026, 09:19 AM
Reporter: 🖊

జీఎస్టీ ఫలాలు ఇంటింటికీ అందాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో ఐటీ, డిజిటల్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ పారదర్శక విధానాలు అమలులో ఉన్నాయని తెలిపారు. వ్యాపారవేత్తలకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమని చెప్పారు. డిజిటల్ సిస్టమ్ ద్వారా పారదర్శక లావాదేవీలు జరుగుతున్నాయని, జీఎస్టీ 2.0 ప్రభావంతో ఆదాయ వృద్ధి సాధ్యమైందన్నారు. ప్రస్తుతం జీఎస్టీ ద్వారా 65 శాతం సొమ్ము వస్తోందని, వ్యాపారవేత్తల సహకారం కీలకమని చెప్పారు. 850 కేంద్రాల ద్వారా విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నామని, 18 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని ముఖ్యమంత్రి వివరించారు.

Sponsored