Tirumala Pink Diamond Asi Muniratnam Reddy Clarity: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చింది.మైసూరు మహారాజు సమర్పించిన హారంలో పింక్ డైమండ్ లేదని, అది కెంపు రాయి మాత్రమేనని తేల్చారు. ప్యాలెస్ రికార్డులు, మహారాణి ప్రమోద దేవిని కలిసిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధారించారు. గతంలో ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు అవాస్తవమని రుజువైంది. తప్పుడు ప్రచారం చేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మునిరత్నం రెడ్డి హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి పింక్ డైమండ్.. 1945లో కానుకగా, అవన్నీ అబద్ధాలే.. ఆధారాలతో సహా నిరూపించిన మునిరత్నం రెడ్డి
Published on: 11-09-2025